క్షేత్రసేవా ముఖ్యాంశాలు
మే 2010
మే నెలలో మొట్టమొదటిసారిగా క్రమ పయినీర్ల సంఖ్య 3,015కు చేరుకుంది. ఆ నెలలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోయినా 32,374 మంది ప్రచారకులు పరిచర్యలో 5,13,198 గంటలు వెచ్చించారు. ఆసక్తిగల వారితో 33,335 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. ఇదంతా భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చూపిస్తుంది.