క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఆగస్టు 2011
మన దేశంలో, గత సేవా సంవత్సరం ముగింపుకల్లా ముందెప్పుడూ లేనంతగా ప్రచారకుల సంఖ్య 37,095కు, క్రమ పయినీర్ల సంఖ్య 3,449కు చేరుకుంది. నిశ్చయంగా యెహోవా ఈ పనిని వేగవంతం చేస్తున్నాడు, గొర్రెలాంటి వాళ్లు సువార్తకు స్పందిస్తున్నారు.