క్షేత్రసేవా ముఖ్యాంశాలు
జనవరి 2011
జనవరి నెలలో, ఇండియాలో ప్రచారకుల సంఖ్య ముందెప్పుడూ లేనంతగా పెరగడం చూసి మీకెంతో ప్రోత్సాహం కలుగుతుంది. మొత్తం 33,320 మంది ప్రచారకులు క్షేత్రసేవలో పాల్గొని రిపోర్టులు ఇచ్చారు. ముందెప్పుడూ లేనంతగా క్రమ పయినీర్ల సంఖ్య 3,077కు చేరుకుంది, మొత్తం 1,98,460 పత్రికలు అందించాం.