దైవపరిపాలనా వార్తలు
ఇండియా: చిన్న పుస్తకాలను అందించడంలోను, పునర్దర్శనాలు చేయడంలోను, బైబిలు పఠనాలను నిర్వహించడంలోను కొత్త శిఖరాగ్రాలను సృష్టిస్తూ, ఫిబ్రవరిలో ఎక్కువమంది ప్రచారకులతోకూడిన మూడవ శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నాము.
దాదాపు ఇరవై ఐసొలేటెడ్ గుంపులతోకూడి ఇండియాలోని సంఘాల సంఖ్య యిప్పుడు 400ను దాటింది. ఈ సంఖ్యలో 70కి పైగా ఐసొలేటెడ్గా కొనసాగుతున్న గుంపులను చేర్చలేదు.