దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 8-9
యేసు ప్రజలను ప్రేమించాడు
మత్తయి 8, 9 అధ్యాయాల్లో యేసు గలిలయలో చేసిన పరిచర్య గురించి కొంత భాగాన్ని చూస్తాం. యేసు ప్రజలను బాగు చేసినప్పుడు ఆయన తన శక్తిని చూపించాడు, కానీ అంతకన్నా ఎక్కువగా తనకున్న గొప్ప ప్రేమను, ఇతరులు మీద దయను చూపించాడు.
యేసు కుష్ఠురోగిని బాగుచేశాడు.—మత్త 8:1-3
యేసు ఒక సైనికాధికారి పనివాన్ని బాగు చేశాడు.—మత్త 8:5-13
యేసు పేతురు అత్తని బాగు చేశాడు.—మత్త 8:14, 15
చెడ్డదూతలను వెళ్లగొట్టి, వాళ్లవల్ల బాధపడుతున్న చాలామందిని బాగు చేశాడు.—మత్త 8:16, 17
యేసు భయంకరమైన చెడ్డదూతలను వెళ్లగొట్టి, వాళ్లను పందుల గుంపులోకి పంపించేశాడు.—మత్త 8:28-32
యేసు పక్షవాతం ఉన్న అతన్ని బాగుచేశాడు.—మత్త 9:1-8
యేసు తన వస్త్రం చెంగును ముట్టుకున్న స్త్రీని బాగుచేశాడు, యాయీరు కూతుర్ని పునరుత్థానం చేశాడు.—మత్త 9:18-26
ఆయన గుడ్డివాళ్లను, మూగవాళ్లను బాగుచేశాడు.—మత్త 9:27-34
యేసు పట్టణాలు పల్లెటూర్లు గుండా వెళ్తూ ప్రతి విధమైన జబ్బుల్ని, అనారోగ్యాన్ని బాగు చేశాడు.—మత్త 9:35, 36
నా చుట్టూ ఉన్నవాళ్లకు నేను ఎక్కువ ప్రేమను, దయను ఎలా చూపించవచ్చు?