అధస్సూచి
b ఎడారిలో ఇశ్రాయేలీయులు, యెహోవాకు జంతువులతో బలి అర్పించిన రెండు సందర్భాల గురించి బైబిలు చెప్తుంది. మొదటి సందర్భం, యాజకుల్ని ఏర్పాటు చేసినప్పుడు. రెండోది, పస్కా. ఈ రెండు సందర్భాలు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన రెండో సంవత్సరానికే అంటే క్రీ.పూ. 1512లో జరిగింది.—లేవీ. 8:14–9:24; సంఖ్యా. 9:1-5.