అధస్సూచి
a అబద్ధానికి తండ్రి అయిన సాతాను పరిపాలిస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి సత్యంలో నడవడం ఒక పోరాటంలా ఉంటుంది. మొదటి శతాబ్దం చివర్లో జీవించిన క్రైస్తవులు కూడా అలాంటి పోరాటమే పోరాడారు. వాళ్లకు, అలాగే మనకు సహాయం చేయడానికి యెహోవా అపొస్తలుడైన యోహానును ప్రేరేపించి మూడు ఉత్తరాలు రాయించాడు. మనకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయో తెలుసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఆ ఉత్తరాలు సహాయం చేస్తాయి.