అధస్సూచి
a యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం త్వరలో ప్రభువు రాత్రి భోజనానికి హాజరౌతాం. సాదాసీదాగా ఉండే ప్రభువు రాత్రి భోజనం యేసుకున్న వినయం, ధైర్యం, ప్రేమ గురించి బోధిస్తుంది. ఆయనకున్న ఆ విలువైన లక్షణాల్ని మనమెలా చూపించవచ్చో ఈ ఆర్టికల్లో చర్చిస్తాం.