అధస్సూచి
a ప్రొఫెసర్ సి. మార్వన్ పేట్ ఇలా రాశాడు, ‘యేసు “ఈ రోజు” అని చెప్పినప్పుడు, తాను చనిపోయి, అదే రోజు లేదా 24 గంటల్లో పరదైసుకు వెళ్తాను అనేది ఆయన ఉద్దేశమని చాలామంది విద్వాంసులు నమ్ముతారు. కానీ ఈ అవగాహనలో ఉన్న సమస్య ఏంటంటే అది బైబిల్లోని మిగతా వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉంది. ఉదాహరణకు, యేసు చనిపోయాక సమాధిలో ఉన్నాడని, ఆ తర్వాత పరలోకానికి వెళ్లాడని బైబిలు చెప్తుంది.’—మత్త. 12:40; అపొ. 2:31; రోమా. 10:7.