అధస్సూచి
d అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వం అన్ని సంఘాలకు వ్యాపించింది. ఎన్నో శతాబ్దాలపాటు ప్రకటనా పని అంతంత మాత్రంగానే జరిగింది. అయితే, ‘కోతకాలంలో’ లేదా యుగసమాప్తి కాలంలో ప్రకటనాపని మరింత బాగా జరుగుతుంది. (మత్త. 13:24-30, 36-43) కావలికోట జూలై 15, 2013, 9-12 పేజీలు చూడండి.