అధస్సూచి
a ఉపమానంలో, “ఇదిగో పెండ్లికుమారుడు” అనే కేక వినిపించిన తర్వాత (6వ వచనం) పెళ్లికొడుకు రావడానికి (10వ వచనం) కొంత సమయం పట్టింది. అంత్యదినాల అంతటిలో అభిషిక్త క్రైస్తవులు మెలకువగానే ఉన్నారు. వాళ్లు యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనను గుర్తించారు. ఆయన దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నాడని వాళ్లు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ, మహాశ్రమల కాలంలో ఆయన వచ్చేంతవరకు వాళ్లు మెలకువగా ఉండాలి.