అధస్సూచి
f 16వ పేరా: [6] “బుద్ధిమంతులైతే [అభిషిక్త క్రైస్తవులు] ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు” అని దానియేలు 12:3 చెబుతోంది. ప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా వాళ్లు ఇంకా భూమ్మీద ఉండగానే ప్రకాశిస్తారు. ఏదేమైనా మత్తయి 13:43, వాళ్లు పరలోక రాజ్యంలో తేజరిల్లే సమయం గురించి మాట్లాడుతోంది. ఆ రెండు లేఖనాలూ ఒకే పనిని అంటే, ప్రకటనా పనిని సూచిస్తున్నాయని ఇంతకుముందు అనుకున్నాం.