అధస్సూచి
e 14వ పేరా: [5] మత్తయి 13:42కు ఇది సవరించిన అవగాహన. నకిలీ క్రైస్తవుల అసలు రూపాన్ని అంటే, వాళ్లు “దుష్టుని కుమారులు” అనే విషయాన్ని “రాజ్యకుమారులు” బట్టబయలు చేసినందుకు ఆ నకిలీ క్రైస్తవులు ఎన్నో దశాబ్దాలుగా ‘ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటున్నారు’ అని ఇంతకుముందు మన ప్రచురణలు పేర్కొన్నాయి. (మత్త. 13:38) అయితే, ‘పండ్లు కొరుక్కోవడం’ అనేది నాశనానికి సంబంధించిన విషయమని గమనించాలి.—కీర్త. 112:10.