అధస్సూచి
a ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన కనానులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పదిమంది వేగులవాళ్లు తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని విని ప్రజలు మోషే మీద సణిగారు. అందుకే యెహోవా ఆ తిరుగుబాటు చేసిన వాళ్లంతా చనిపోయే వరకు అంటే 40 సంవత్సరాలపాటు వాళ్లు అరణ్యంలోనే సంచరించేలా చేశాడు.