అధస్సూచి
b యోనా కాలంలో, ఇశ్రాయేలు రాజధానియైన సమరయ జనాభా దాదాపు 20,000 నుండి 30,000 వరకు ఉండివుంటుందని అంచనా వేయబడింది. నీనెవె పట్టణ జనాభాతో పోలిస్తే ఇది నాలుగోవంతు కూడా ఉండదు. నీనెవె పట్టణం సుభిక్షంగా ఉన్న కాలంలో, అది ప్రపంచంలోనే అతి పెద్ద పట్టణమై ఉండవచ్చు.