అధస్సూచి
a “సంఘమునకు తెలియజెప్పుము” అని యేసు ఇచ్చిన నిర్దేశ భావం, “అలాంటి వివాదాలను పరిశోధించేందుకు అధికారం ఇవ్వబడినవారిని అంటే చర్చీ ప్రతినిధులను లేదా వారి తరఫున పనిచేసేవారిని సూచిస్తుంది. యూదుల సమాజమందిరంలో న్యాయాధిపతులుగా వ్యవహరించే పెద్దలు ఉండేవారు, వీరి ఎదుట అలాంటి వివాదాలు విచారించబడేవి” అని బైబిలు విద్వాంసుడైన ఆల్బర్ట్ బార్నెస్ గుర్తించాడు.