అధస్సూచి
b ఎనోషు కాలానికి ముందు యెహోవా ఆదాముతో మాట్లాడాడు. హేబెలు యెహోవాకు అంగీకృత అర్పణను ఇచ్చాడు. కయీను ఈర్ష్యాగ్నితో హత్య చేయకముందు దేవుడు అతనితో మాట్లాడాడు. కాబట్టి “యెహోవా నామమున ప్రార్థన చేయుట” స్వచ్ఛారాధనలో కాకుండా క్రొత్తగా భిన్నమైన రీతిలో ఆరంభమై ఉంటుంది.