అధస్సూచి
e వేదాలలోని ప్రాచీన శ్లోకాలు దాదాపు 3,000 సంవత్సరాల క్రితం కూర్చబడి, మౌఖికంగానే వ్యాప్తి చెందాయని నమ్మబడుతోంది. “సా.శ. పధ్నాల్గవ శతాబ్దంలోనే వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి” అని ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే తన పుస్తకంలో పి. కె. శరత్కుమార్ అన్నాడు.