అధస్సూచి
a సా.శ. మొదటి శతాబ్దంలో, లేవీయుడైన బర్నబా తన భూమి అమ్మి దాని వెలను యెరూషలేములో ఉన్న బీదలైన క్రీస్తు అనుచరుల సహాయార్థమై విరాళంగా ఇచ్చాడు. ఆ భూమి బహుశా పాలస్తీనాలో లేదా కుప్రలో ఉండవచ్చు. లేదా అది యెరూషలేము పరిసరాల్లో బర్నబా సంపాదించుకున్న స్మశాన స్థలంకావచ్చు.—అపొస్తలుల కార్యములు 4:34-37.