అధస్సూచి
a 1861, నవంబరు 20న అమెరికా టంకసాలకు వ్రాయబడిన ఒక ఉత్తరంలో కోశాగార కార్యదర్శి సాలమన్ పి. చేస్ ఇలా వ్రాశారు: “దేవుని బలం లేకుండా ఏ దేశమూ దృఢంగా ఉండలేదు, ఆయన కాపుదల లేనిదే సురక్షితంగా ఉండలేదు. మన ప్రజలకు దేవునిమీదున్న నమ్మకం మన జాతీయ నాణేలపై ప్రకటించబడాలి.” ఫలితంగా, 1864లో “దేవునిమీద మాకు నమ్మకం ఉంది” అనే ముఖవాక్యం చలామణిలోకివచ్చే అమెరికా నాణెం మీద మొదటిసారిగా కనిపించింది.