అధస్సూచి
a ఇక్కడ “నక్షత్రములు” అక్షరార్థ దేవదూతలను సూచించడం లేదు. అదృశ్య ఆత్మ ప్రాణుల కోసమైన సమాచారాన్ని నమోదు చేయడానికి యేసు ఒక మానవుణ్ణి ఎంతమాత్రము ఉపయోగించడు. కాబట్టి, “నక్షత్రములు” సంఘాల్లోని మానవ పైవిచారణకర్తలను, అంటే పెద్దలను సూచించాలి; వారు యేసు సందేశకులుగా దృష్టించబడుతున్నారు. వారి సంఖ్య ఏడు అన్నది దైవికంగా నిర్ధారించబడిన సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది.