అధస్సూచి
b 2000వ సంవత్సరం నవంబరు 16న జరిగిన సంయుక్త రాష్ట్రాల అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమీషన్ సమావేశంలో పాల్గొన్న ఒక వ్యక్తి, బలవంతంగా మతమార్పిళ్ళు చేయడానికి ప్రయత్నించే వారికి యెహోవాసాక్షుల కార్యకలాపాలకు తేడా ఉందని పేర్కొన్నాడు. యెహోవాసాక్షులు ఇతరులకు ప్రకటించేటప్పుడు, అవతలి వ్యక్తి ఒక్క ముక్కలో “నాకు ఆసక్తి లేదండీ” అని చెప్పి తలుపులు వేసుకోవచ్చు అని అక్కడ వ్యాఖ్యానించబడింది.