అధస్సూచి
a టాన్నైమ్లు (బోధకులు) అని పిలువబడే రబ్బీలు ఇచ్చిన వివరణల ఆధారంగా లేఖనాధార ధర్మశాస్త్రానికి అనుబంధంగా వ్రాయబడిన వ్యాఖ్యానాల సముదాయమే మిష్నా. సా.శ. రెండవ శతాబ్దం చివరి భాగంలోనూ, మూడవ శతాబ్దం తొలి భాగంలోనూ దీనికి లిఖిత రూపం ఇవ్వబడింది.
a టాన్నైమ్లు (బోధకులు) అని పిలువబడే రబ్బీలు ఇచ్చిన వివరణల ఆధారంగా లేఖనాధార ధర్మశాస్త్రానికి అనుబంధంగా వ్రాయబడిన వ్యాఖ్యానాల సముదాయమే మిష్నా. సా.శ. రెండవ శతాబ్దం చివరి భాగంలోనూ, మూడవ శతాబ్దం తొలి భాగంలోనూ దీనికి లిఖిత రూపం ఇవ్వబడింది.