అధస్సూచి
c 1938లో ప్రపంచ వ్యాప్తంగా 73,420మంది జ్ఞాపకార్థ కూటానికి హాజరయ్యారు. వారిలో 53 శాతం మంది అంటే 39,225 మంది చిహ్నాల్లో భాగంవహించారు. 1998 నాటికి హాజరైనవారి సంఖ్య 1,38,96,312 కాగా, 8,756 మంది మాత్రమే చిహ్నాల్లో భాగంవహించారు. అంటే భాగంవహించిన వారి సంఖ్య సగటున ప్రతీ పది సంఘాలకూ 1కన్నా తక్కువన్న మాట.