అధస్సూచి
d ఇలాంటి విపరీత ధోరణిలో ఆలోచించినవారిలో ఇతను చివరివాడుకాడు. ప్రజలు మరణించడానికి కాస్తముందు వారు కల్గివున్న బరువులోనుండి మరణించిన వెంటనే వారు కలిగివున్న బరువును వ్యవకలనం చేయడం ద్వారా అనేకమంది ప్రాణముల బరువును నిజంగా తూచానని ఈ శతాబ్దంలోని తొలి భాగంలో ఓ శాస్త్రజ్ఞుడు చెప్పుకున్నాడు.