అధస్సూచి
a యూదా దినం సాయంకాలంతో ఆరంభమౌతుంది. మన క్యాలండరు ప్రకారం, ఆ నీసాను 14, మార్చి 31 గురువారం సాయంకాలంతో ఆరంభమై ఏప్రిల్ 1 శుక్రవారం సాయంకాలం సూర్యాస్తమయం వరకు కొనసాగింది. జ్ఞాపకార్థదినం గురువారం సాయంకాలాన ప్రారంభించబడింది, అదే యూదా దినాన అంటే శుక్రవారం మధ్యాహ్నం యేసు మరణించాడు. మూడవ దినాన అంటే ఆదివారం వేకువజామున ఆయన పునరుత్థానం చేయబడ్డాడు.