అధస్సూచి
b సుమారు సా.శ. 760 కాలంలో, లేఖనాలకు కచ్చితంగా హత్తుకుని ఉండాలని కారాయిట్లు అనే యూదా గుంపు నొక్కి తెలిపింది. రబ్బీల అధికారాన్ని, “నోటిమాట సూత్రాలను” మరియు టాల్మండ్ను తృణీకరించడంవల్ల, క్రమంగా బైబిలు మూల పాఠాన్ని వారు సంరక్షించేందుకు వారికి ఎంతో గొప్ప కారణం ఉంది. ఈ గుంపులోని కొన్ని మసరెటిక్ కుటుంబాలు నిపుణతగల మసరెటిక్ లేఖికులయ్యారు.