అధస్సూచి
a హెర్డెర్స్ బిబెల్కోమెన్టార్ అనే బైబిలు వ్యాఖ్యానం కీర్తన 103:14పై వ్యాఖ్యానిస్తూ యిలా అన్నది: “మానవులను తాను నేల మంటి నుండి సృష్టించాడని ఆయనకు బాగా తెలుసు, మొట్టమొదట పాపం చేసినప్పటినుండి వారిపై భారంగా ఉన్న వారి బలహీనతలు, వారి జీవితం యొక్క అశాశ్వతత్వం ఆయనకు తెలుసు.”—ఐటాలిక్కులు మావి.