అధస్సూచి
b అనేక సంవత్సరాల వరకు కావలికోట ప్రాముఖ్యంగా అభిషక్త క్రైస్తవుల పత్రికగా దృష్టించబడేది. అయితే, 1935 మొదలుకొని, భూమిపై నిత్యజీవాన్ని పొందే నిరీక్షణ గల “గొప్పసమూహాన్ని” కావలికోట తీసుకుని, చదువమని ప్రోత్సహించుటకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. (ప్రకటన 7:9) కొన్ని సంవత్సరాల తరువాత, అనగా 1940లో, కావలికోట వీధుల్లో ప్రజలకు క్రమంగా అందజేయబడేది. దాని తరువాత, దాని అందింపు సంఖ్య వేగంగా పెరిగిపోయింది.