అధస్సూచి
c కొంతమంది డాక్టర్లు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల్ని కూడా సూక్ష్మ భాగాలుగానే చూస్తారు. కాబట్టి రక్తాన్ని, లేదా అందులోని ఎర్ర రక్త కణాల్ని, తెల్ల రక్త కణాల్ని, ప్లేట్లెట్స్ని, ప్లాస్మాని ఎక్కించుకోరనే మీ నిర్ణయాన్ని వాళ్లకు స్పష్టంగా వివరించాల్సి రావచ్చు.