అధస్సూచి
c మొదట్లో అలాంటి హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం, అవి ముఖ్యంగా చిన్నమందకు అంటే 1,44,000 మందికి మాత్రమే వర్తిస్తాయని అనుకోవడం. 1935కు ముందు, ప్రకటన 7:9, 10 లోని ‘గొప్పసమూహంలో’ క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చి సభ్యులు ఉంటారని, అంతం సమయంలో క్రీస్తు పక్షాన నిలబడినందుకు వాళ్లు పరలోకానికి వెళ్లే రెండో తరగతిగా ఏర్పడతారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. దాని గురించి మనం ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చర్చిస్తాం.