అధస్సూచి
b ఈ లోకంతో స్నేహం చేస్తున్న మత సంస్థలతో తెగతెంపులు చేసుకోవడం ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థులు గ్రహించారు. అయినప్పటికీ, విమోచన క్రయధనాన్ని నమ్ముతున్నామని, దేవునికి సమర్పించుకున్నామని చెప్పుకుంటూనే చర్చికి వెళ్తున్నవాళ్లను క్రైస్తవ సహోదరులుగానే పరిగణించారు.