అధస్సూచి
a నయోమి అర్థంచేసుకున్నట్టు, యెహోవా కేవలం బ్రతికివున్నవాళ్ల మీదే కాదు చనిపోయినవాళ్ల మీద కూడా దయ చూపిస్తాడు. ఆమె తన భర్తను, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. రూతు కూడా తన భర్తను పోగొట్టుకుంది. ఆ ముగ్గురు పురుషులు తమ భార్యల యోగక్షేమాల గురించి బాగా ఆలోచించివుంటారు. కాబట్టి నయోమి, రూతుల మీద ఏ కాస్త దయ చూపించినా, అది ఆ ముగ్గురు పురుషుల మీద చూపించినట్లే.