అధస్సూచి
c సి. ఎఫ్. కైల్ మరియు ఎఫ్. డెలిట్ష్ వ్రాసిన కామెంటరీ ఆన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇలా చెబుతోంది: “ప్రవక్త ప్రసంగం ఇక్కడ ముగింపుకు చేరుకుంటుంది. ఇక్కడ అది రెండు భాగాలుగా విభాగించబడడమనే వాస్తవం, 9 మరియు 10 వచనాల మధ్యన ఉంచబడిన స్థలాన్ని బట్టి సూచించబడుతుంది. ఇలా స్థలాన్ని ఉంచడం ద్వారా లేక వాక్యాన్ని విడగొట్టడం ద్వారా పెద్ద పెద్ద లేక చిన్న చిన్న విభాగాలుగా వేరుచేసే విధానం, అచ్చుగుర్తులకన్నా ఉచ్చారణలకన్నా ప్రాచీనమైనది, అది అత్యున్నతమైన ప్రాచీన సాంప్రదాయంపై ఆధారపడి ఉంది.”