అధ్యయన ఆర్టికల్స్
జనవరి 2020
మార్చి 2–ఏప్రిల్ 5, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2019 Watch Tower Bible and Tract Society of Pennsylvania
2020 వార్షిక వచనం:
‘కాబట్టి, మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.’—మత్త. 28:19.
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.
ముఖచిత్రం:
యేసు పునరుత్థానం అయ్యాక అపొస్తలులను అలాగే మరితరుల్ని గలిలయలో కలిసి, ‘వెళ్లి, శిష్యుల్ని చేయండి’ అని ఆజ్ఞాపించాడు (అధ్యయన ఆర్టికల్ 1, 3-4 పేరాలు చూడండి)