దైవపరిపాలనా వార్తలు
సైప్రస్: ఫిబ్రవరిలో 1,626 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రాన్ని చేరుకోవడం జరిగింది. వారి ప్రత్యేక సమావేశానికి 2,249 మంది హాజరయ్యారు.
ఇతియోపియా: ఫిబ్రవరిలో 4,587 మంది ప్రచారకులు రిపోర్టు చేశారు. అది క్రొత్త శిఖరాగ్రం. ఆ నెలలో అక్కడ రెండు క్రొత్త రాజ్య మందిరాలను సమర్పించారు.
ఫిలిప్పైన్స్: 1,19,549 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో క్రొత్త శిఖరాగ్రం చేరుకోవడం జరిగింది.
రువాండా: “దైవ భయము” జిల్లా సమావేశాన్ని ఇటీవల అక్కడ చిన్న గుంపుల్లో జరుపుకున్నారు, దానికి 6,062 మంది హాజరవ్వగా 178 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
తైవాన్: నవంబరులో 2,523 ప్రచారకుల శిఖరాగ్రాన్ని చేరడమే కాక, 44,514 పునర్దర్శనాలు మరియు 4,234 బైబిలు పఠనాలు రిపోర్టు చేయబడ్డాయి.
ట్రినిడాడ్డ్: ఫిబ్రవరిలో 6,786 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో క్రొత్త శిఖరాగ్రం చేరుకోవడం జరిగింది.
వర్జిన్ దీవులు (అమెరికా): నవంబరులో 647 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రంతోపాటు 778 బైబిలు పఠనాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.